మహాశివరాత్రికి మరకత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు
మహాశివరాత్రికి మరకత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు -స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం శంకర్పల్లి ఫిబ్రవరి 15(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం వేకువ జామున ఉదయం ఒంటిగంట నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 6 గంటల వరకే అభిషేకాలకు అనుమతిని ఇచ్చారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్...