ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం
ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం వినతులు స్వీకరించాల్సిన సమయంలో ఫోన్లో మునిగిన అధికారులు గంటల తరబడి క్యూలో దరఖాస్తుదారులు కరీంనగర్ మార్చి 30(ప్రజాక్షేత్రం):ప్రజల సమస్యలు వినాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర అసంతృప్తికి దారితీసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక వైద్య అధికారి మొబైల్ ఫోన్లో నిమగ్నమై ఉండడం చర్చనీయాంశమైంది. గంటల తరబడి క్యూలో నిలబడి తమ సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలు ఎదురు చూస్తుండగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారి కాలక్షేపం చేయడం విమర్శలకు దారి...