లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఎస్సైలు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఎస్సైలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఎల్బీనగర్ సైబర్క్రైమ్ ఎస్సైలు ఒక కేసు విషయంలో లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన వైనం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు హైదరాబాద్ మార్చి 09(ప్రజాక్షేత్రం):ఎల్బీనగర్ సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే… ఎల్బీనగర్ సైబర్క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబునాయక్,...