సమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా పర్వతపూర్లో పులే–అంబేద్కర్ విగ్రహాల వైభవోపేత మహా ఆవిష్కరణ
సమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా పర్వతపూర్లో పులే–అంబేద్కర్ విగ్రహాల వైభవోపేత మహా ఆవిష్కరణ షాద్ నగర్ మార్చి 29(ప్రజాక్షేత్రం):కొందుర్గు మండలంలోని పర్వతపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య వంటి విలువలను స్థాపించడంలో పులే...