ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి హైదరాబాద్ ఏప్రిల్ 12(ప్రజాక్షేత్రం):ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో ఫస్టియర్‌లో 66.20 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం మంది...