దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రిడిటేషన్ల జారీ
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అక్రిడిటేషన్ల జారీ - అక్రిడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిస్ట్లకు మరిన్ని సౌకర్యాల కల్పన - గతం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్ల మంజూరు - మే10లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు - మే1 అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్లర్లకు ఆదేశం - మే 15వరకు అందరికీ బస్సు పాస్ల పొడిగింపు - రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు అక్రిడిటేషన్లు మంజూరు...