తెలంగాణ డిజిపి సివి ఆనంద్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ
తెలంగాణ డిజిపి సివి ఆనంద్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ జూన్ 11(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన సివి. ఆనంద్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి సీవీ ఆనంద్ కు మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గతంలో ఎమ్మార్పీఎస్ తొలి దశ ఉద్యమ సమయంలో బషీర్...