రియల్ ఎస్టేట్ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్
రియల్ ఎస్టేట్ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్ రూ.కోటి విలువ భూములు ఇప్పుడు రూ.60 లక్షలకు కూడా అమ్ముడవడం లేదని వ్యాఖ్య కేసీఆర్ హయాంలో పరిశ్రమలతో భూముల విలువలు పెరిగాయని వెల్లడి ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ రైతు బంధు, దళిత బంధు అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శ 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కార్యకర్తలకు పిలుపు చేవెళ్ల జూన్ 25(ప్రజాక్షేత్రం):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని...