లంచం కేసులో చిక్కిన తహసీల్దార్.. రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!
లంచం కేసులో చిక్కిన తహసీల్దార్.. రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు! లంచం కేసులో పట్టుబడ్డ షామీర్పేట తహసీల్దార్ సుచరితపై మరో కేసు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ సోదాల్లో రూ. 5.05 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన అధికారులు నెల క్రితం రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సుచరిత షామీర్పేట జూన్ 25(ప్రజాక్షేత్రం):లంచం కేసులో అరెస్టయి సస్పెన్షన్కు గురైన షామీర్పేట మాజీ తహసీల్దార్ టి. సుచరిత మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది....