ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం
ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం హైదరాబాద్ ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహ్మత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసన మండలి చైర్మన్కు సమర్పించాలని ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం అత్తాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని రహ్మత్ బేగ్పై...