రాఖీ కోసం బెంగళూరుకు వెళ్లిన పాఠశాల ప్రిన్సిపాల్

రాఖీ కోసం బెంగళూరుకు వెళ్లిన పాఠశాల ప్రిన్సిపాల్ తమ్ముడిపై ప్రేమతో బెంగళూరు ప్రయాణం రాఖీ కట్టేందుకు దూరాన్ని లెక్కచేయని అక్క అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుక స్వామి వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ పి.జయంతి ఆత్మీయతపై అభినందనలు పెద్దేముల్, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పెద్దేముల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ పి.జయంతి ప్రత్యేకంగా బెంగళూరుకు వెళ్లారు. తన తమ్ముడికి స్వయంగా రాఖీ కట్టి పండుగను జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు...