శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మద్దూర్ మున్సిపల్ వైస్ చైర్మన్
నారాయణపేట మార్చి 27(ప్రజాక్షేత్రం):మద్దూరు మున్సిపాలిటీ కేంద్ర లోని రెనివట్ల శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మద్దూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందులో ఎండి సలీం. వార్డ్ కౌన్సిలర్ ఎండి మహమూద్. కులమత బేధాలు లేకుండా శ్రీరామ నవమి వేడుకలో శ్రీరామ్ కొండ దేవాలయ పూజారి భాస్కర్ ఇట్టి కార్యక్రమంలో జయప్రదం చేయడం జరిగింది.

