స్కూల్ బస్సును ఢీకొన్న రైలు..ఐదుగురు మృతిపశ్చిమ బెంగాల్ జులై 17(ప్రజాక్షేత్రం):పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్లో స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు విద్యార్థులున్నారు....
బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్300 కొత్త బస్సులను ప్రారంభించిన తమిళనాడు సీఎం విజయ్స్వయంగా టికెట్ కొనుగోలు చేసి ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు.ప్రజా రవాణాపై తనదైన ముద్ర వేశారు.తమిళనాడు జూన్ 25(ప్రజాక్షేత్రం):తమిళనాడు సీఎం,...
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ..తెలంగాణ నుంచి ఆ ఇద్దరికి కేబినెట్ బెర్తులు?హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను...
రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్..న్యూఢిల్లీ జూన్ 12(ప్రజాక్షేత్రం):మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్… తన నివేదికను...
జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నాజంతర్ మంతర్లో నిరసనకు పోలీసుల అనుమతిఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ...
హోర్ముజ్ జలసంధిలో రణరంగంఅమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు..ట్రంప్ ‘విధ్వంసకర’ హెచ్చరికతో ప్రపంచం విలవిల!హోర్ముజ్ పై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులుఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన వనరులే లక్ష్యంగా దాడులుఇరాన్ ను...
ఇరాన్లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్యనేషనల్ బ్యూరో మార్చి(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ యుద్ధ భయాన్ని...
పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి12 మంది అరెస్ట్.. నగదు, పేకాట కట్టలు స్వాధీనంకీసర, జూలై 20(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి...